Wednesday, 19 October 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 59



 అన్ని దుఃఖాలకు కారణం కర్మసంగమే. కర్మను సంగరహితంగా చేస్తే, బంధవిముక్తి కల్గుతుంది. పనసపండులోని తొనలను విడదీయడానికై చేతికి చమురు రాసుకుంటే జిగురు చేతికి అంటనట్లు కర్మను చేసేటపుడు, ఈ కర్మను ఈశ్వరునికై చేస్తున్నాననే చమురును మీ బుద్ధికి రాసుకోండి, కర్మఫలములు మిమ్మల్ని అంటవు.

No comments:

Post a Comment