Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 78



   శ్రీకృష్ణభగవానుడు గోపాలుడై జనులను ఉద్ధరించాడు. గోవుల వలన జగత్కల్యాణం చేకూరుననీ గోవులను గౌరవించటం, సేవించటం మహాపుణ్య కార్యాలనీ ప్రబోధించాడు. బయటి గోవులే కాక, ఇంద్రియాలు అనబడే గోవులను సన్మార్గంలో నడిపించాలని అతడు బోధించాడు. గోపాల పశుపతే అని స్మరించండి – మన ఇంద్రియాలను సదాచారం, సద్విచారాల వైపు మరలించి, శోకవిముక్తి ప్రసాదించుమని ప్రార్థించండి.

No comments:

Post a Comment