Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 82



 రాగం, ద్వేషం మున్నగునవి మానవులను పీడిస్తున్నాయి. ఇదే సంసారబంధం. ఒకసారి ఒక సాధువును ‘వైకుంఠానికి ఎవరు పోతారు?’ అని ఎవరో అడిగినందుకు, ఆ సాధువు ‘నేను పోతే పోతాను’ అన్నాడట. ఆ సాధువుకు ఎంత అహంకారం ఉందని కొందరనుకున్నారు. కాని ఆ మాట విన్న జిజ్ఞాసువులు ‘నేను’ అనే మాటకు అహంకారం అని గ్రహించాలి. ‘నేను పోతే – అంటే అహంకారం పోతే పోతాము’ అని గ్రహించారట.

No comments:

Post a Comment