111. సద్గురువు, సచ్ఛాస్త్రం– ఈ రెండు అమూల్యమైన రత్నాలు. పరమేశ్వరుని
అనుగ్రహం కలిగేదాక ఈ రెండు రత్నాలు ఎలాంటి వారికైనా దొరకవు. కాన ఎడతెగక
పరమేశ్వరుని స్మరిస్తూ ఉండండి. అతడే మనకు సద్గురువు, సచ్ఛాస్త్రరూపంలో తోచును. అయితే
పరమాత్మ కృప, ఈశ్వరుని అనుగ్రహం లేనిదే ఎట్టివారికైనా సద్గతి లభించదు.
No comments:
Post a Comment