Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 122

122. మనం పిల్లలుగా ఉన్నపుడు ఎక్కడంటే అక్కడ కూర్చొంటూ, ఎక్కడంటే అక్కడ పడుకొంటూ నిరాయాసంగా స్వేచ్ఛగా ఉంటాం. అప్పుడు నేల అంతా మెత్తని పరుపువలె ఉండినది, కాని కొంత పెద్దవారైన తర్వాత ఆ సుఖం ఎంత వెదకినా దొరకదు. ఎంతటి సుఖతల్పంలో నిద్రించినా గాఢనిద్ర రాదు. ఇలా ఎందుకు అస్తవ్యస్తమయింది? మనలను, జగత్తునూ మాయ ఆవరించేసింది సుఖం స్వప్నంలోనూ దుర్లభమయింది.

No comments:

Post a Comment