సద్వచనవల్లరీ
Wednesday, 7 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 18
యజ్ఞం, దానం, తపస్సు అనే మూడు సాధనాలను వేదమాత జనులకు ఉపదేశించింది. ఈశ్వరారాధన అనే భావంతో సకల ప్రాణులకు యథోచితంగా ఉపకారం చేసేవారి వ్యవహారమంతా యజ్ఞదానతపస్సే. దీనివల్ల జనులు శాశ్వతమైన శాంతిని పొందగలరు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment