Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 42

గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కావేరీ మున్నగు నదులు ప్రవహిస్తూ, కడకు తమ నామరూపాలను వీడి, తమకు కారణమైన సముద్రంలో చేరిపోతున్నాయి. అప్పుడు ఇది గంగ, ఇది గోదావరి- అనే వ్యవహారమే లేదు. ఇలాగే, పరమాత్మ వైపు మరలిన సాధకులు క్రమంగా నామరూపాలను వీడి, పరమార్థమనే సాగరంలో ఏకమవుతున్నారు. నామరూపాలు ఉండేదాకనే ఇన్ని భేదలు, వాటిని వదలితే అంతా అద్వైతమే.

No comments:

Post a Comment