Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 28

ద్రాక్ష, నారింజ మున్నగు పళ్ళకు రసమే సారం. ఇలాగే విశ్వానికంతా భగవంతుడే సారం. భగవంతుడనే రసాన్ని ఆస్వాదించిన వారికి జీవితం ఆనందమయమవుతుంది. పరమాత్మను మరచిన వారి జీవితం పండ్లయందలి రసాన్ని పిండగా మిగిలిన పిప్పిలా నిస్సారం.

No comments:

Post a Comment