Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 31

ప్రతి ఒక్కరికి మెలుకువ, కల, నిద్ర అనే మూడు అవస్థలు కల్గుతున్నాయి. ఇవి ఒకసారి వచ్చిపోతే ఒక దినం. ఇలా ఈ అవస్థలు జీవతంలో ఎన్నోసార్లు వచ్చిపోతున్నాయి. జీవుల జీవతమంతా ఈ అవస్థలను అనుభవించడంలోనే గడచిపోతున్నది. వివేకవంతులు మాత్రం గురుబోధవల్ల అవస్థలను పరీక్షించి, వాటి పరమార్థాన్ని గుర్తించి, అవస్థల ప్రయోజనాన్ని పొందుచున్నారు, ఇట్టి వారికి మాత్రం నిత్యసుఖశాంతులు లభిస్తాయి.

No comments:

Post a Comment