సత్యాన్ని పలకటం, ధర్మంగా నడుచుకోవడం-
పరమాత్మ గురించిన జ్ఞానానికి ఉత్తమసాధనాలు. తల్లిదండులను దేవునిగా చూడటం, అతిథులను
దేవునిగా భావించటం- ఇవే ధర్మానికి రూపాలు. ఇలాంటి సదాచారాల వల్ల చిత్త శుద్ధి
కలుగుతుంది. ‘జ్ఞానాన్ని సంపాదించే యోగ్యత చేకూరుతుంది’- అని శ్రుతి, స్మృతులు
చాటుతున్నాయి.
No comments:
Post a Comment