Wednesday, 14 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 52



 వేదమాత జనుల శ్రేయస్సుకై యజ్ఞం, దానం, తపస్సు అనే మూడు ముఖ్యమైన సాధనాలను ఉపదేశించింది. పరమేశ్వరుడు సకల ప్రాణుల ఆత్మ కావున, ఏ ప్రాణిని కూడా కాయికంగా, వాచికంగా, మానసికంగా గాని హింసింపరాదు. కేవలం మానవులకు మాత్రమే గాక సకల ప్రాణులకూ యథోచితంగా ఉపకారం చేయటమే యజ్ఞం. అదే దానం. అదే తపస్సు.

No comments:

Post a Comment